Press ESC to close

నేపాల్ పై టీమిండియా ఘన విజయం

ఆసియాకప్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా DLS ప్రకారం భారత్‌ టార్గెట్‌ను 23ఓవర్లకు 145 రన్స్‌గా నిర్ణయించగా… భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ(74*), గిల్‌(67*) చెరో అర్ధ సెంచరీ చేసి విజయాన్ని అందించారు. తాజా గెలుపుతో టీమిండియా సూపర్‌ ఫోర్‌కు అర్హత సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ 230 రన్స్‌కు ఆలౌటైంది.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *