Mee Seva Centers: తెలంగాణలో మీసేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
Mee Seva Centers in Telangana: తెలంగాణ ప్రభుత్వం నూతన మీ సేవ కేంద్రాల ఏర్పాటు కొరకు దరఖాస్తుల ఆహ్వానం జగిత్యాల జిల్లా - నూతన మీ సేవ కేంద్రముల వివరములు ఖాళీలు: భీమారం (01) జగిత్యాల (రూరల్) (01) సారంగాపూర్…
తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఫార్మా కంపెనీలు
వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు, టీఎస్ఐఐసీ…
వాహనదారులకు షాక్.. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంతంటే!
Telangana Traffic Challans : ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారిపై చర్యలు తీసుకునేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. కాగా నిబంధలను పాటించకుండా ఉండడం వలన అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని..…
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే.. అడిగే ప్రశ్నలివే!
Telangana Caste Census: తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎలాంటి ధ్రువపత్రాలు అవసరమవుతాయనే దాని గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సర్వేలో భాగంగా 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. సర్వే…
నవంబర్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!
November 2024 Bank Holidays: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 2024 కోసం సెలవు క్యాలెండర్ను విడుదల చేసింది. సాధారణంగా, ఆదివారం కాకుండా రెండు మరియు నాలుగు శనివారాలు ప్రభుత్వ సెలవులు. ఇవి కాకుండా, ఈ నెలలో వచ్చే…
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధం – రేవంత్ రెడ్డి
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు గారితో కలిసి సీఎం గారు…
Justice Sanjiv Khanna: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం
Justice Sanjiv Khanna As CJI: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను కేంద్రం ప్రభుత్వం నియమిస్తూ ఆర్డర్ జారీ చేసింది. నవంబర్ 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అమరావతికి కేంద్రం భారీగా నిధులు!
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 57 కి. మీ పొడవున కొత్త రైల్వే వంతెన నిర్మాణం జరగడానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.2245 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ…
ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం చంద్రబాబు
TDP MLC Candidates: APలో రాజకీయాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా త్వరలో భర్తీ చేయనున్న రెండు ఎమ్మెల్సీ…
Delhi: ఢిల్లీలోని పాఠశాల వద్ద పేలుడు!
Blast in Delhi: రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వెలుపల తెల్లవారుజామున పేలుడు శబ్దం వినిపించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ బృందం.. #WATCH | Delhi: A blast was heard outside CRPF School in…
