గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ చేసింది. యాథావిధిగా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
KTR: మాజీ మంత్రి కేటీఆర్కు షాక్.. హైకోర్టు నోటీసులు
High Court Notices to BRS MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్కు, ఈసీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ పిటిషన్లు దాఖలు అయిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్ ఎన్నిక…
