
బండి సంజయ్ మీద కోడి గుడ్ల దాడి
కోడిగుడ్ల దాడితో అసహనం చెంది పోలీసు బందోబస్తు నాకు ఏమీ వద్దు.. మీరు వెళ్లిపోవాలని చెప్పిన బండి సంజయ్.
వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ప్రజాహిత యాత్ర చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వాయ్ మీద గుడ్లు విసిరారు.
బండి సంజయ్ మీద కోడి గుడ్ల దాడి కోడిగుడ్ల దాడితో అసహనం చెంది పోలీసు బందోబస్తు నాకు ఏమీ వద్దు.. మీరు వెళ్లిపోవాలని చెప్పిన బండి సంజయ్.#bandisanjay #bjp #telangana #bjpmla #modi pic.twitter.com/15e1wQ8Bq1
— Dailyinfo247News (@dailyinfo247) February 28, 2024
Also Read: క్యాడ్బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ తినడం సురక్షితం కాదని నిర్దారించిన ఫుడ్ ల్యాబరేటరీ
ప్రజాహిత యాత్రపై దాడికి ఉసిగొల్పిన కాంగ్రెస్ నాయకుడికి సవాల్ విసురుతున్నా
పిరికివాడిలా పారిపోయే వాడిని కాదు ధైర్యంగా ధర్మం గురించి మాట్లాడేవాడిని.
ఈ లోక్ సభ ఎన్నికల్లో నువ్వు కానీ, నువు నిలబెట్టిన అభ్యర్ధి కానీ నా మీద గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా,
ఓడిపోతే నువ్వు… pic.twitter.com/EitLK4mCCs— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 27, 2024

Leave a Reply